మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య...
మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
VS9TV న్యూస్,అనంతపురం క్రైం :
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.గుంతకల్లు మండలానికి చెందిన నాగభూషణం కుమారుడు వడ్డే శ్రీనివాసులు ఇటీవల పదవ తరగతి పూర్తి చేశాడు.ఇంటర్ చదివేందుకు సిద్ధమయ్యాడు.ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనివ్వమని తన తండ్రిని అడ గ్గా...కొన్ని రోజులు ఆగమని తన తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీనివాసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురించి తెలు సుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Post a Comment