ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి...పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి...డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు...

ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి
పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి
జె.వి.వి కార్యకర్తలు సామాజిక అంశాలు, 
శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలి
డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని,పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయని,ఇందుకోసం జన విజ్ఞాన వేదిక (జె.వి.వి) కార్యకర్తలు సా మాజిక అంశాలు,శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలని జన విజ్ఞా న వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక బిర్లా కాం పౌండ్ యందు వివిధ జిల్లాల నుండి వచ్చిన వేదిక కార్యకర్తలకు మూడు రోజుల రాష్ట్ర స్థా యి శిక్షణా  కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వేదిక కార్యకర్తలకు శాస్త్రీయ దృక్పథం అవసరమని అందుకే మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అ ని తెలిపారు.జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ మాట్లాడుతూ వేదిక విద్య,ఆరోగ్యం,పర్యావరణం,మహిళా సాధికారత మూఢనమ్మకాల లాంటి అంశాలపై ప నిచేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందుస్తే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో జెవివి జిల్లా, మండల కమిటీలు పై రంగాల్లో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.గత 30 సం..లుగా అక్షరాస్యత,పొదుపు,విద్య,ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభు త్వాలతో కలిసి పనిచేసినట్లు చెప్పారు.విద్యార్థుల్లో విద్యార్థి విజ్ఞాన వేదిక లని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జన విద్యార్థి నాయకులు కృష్ణాజీ,మహ మ్మమద్ మియ్య, శ్రీనివాసులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్,నాయకులు రమ ణయ్య,సుజాత,మీనా,శాంతి,చక్రపాణి,డా.కోటేశ్వర రావు,శ్రీను,వెంకటరమణా రెడ్డి,సు ధాకర్,హరేరామ్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....