తిరుమలలో భక్తుల ఆందోళన...
తిరుమలలో భక్తుల ఆందోళన
VS9TV న్యూస్,తిరుమల :
తిరుమలలో గత శుక్రవారం అర్ధరాత్రి భక్తులు ఆందోళనకు దిగారు.సర్వదర్శనం కోసం వే చి ఉన్న భక్తులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చే శారు.‘‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్’’ అంటూ క్యూ లైన్లలో వేచిఉన్న భ క్తులు నిరసన తెలిపారు.దీంతో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వెంటనే వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించారు.గోవింద నామస్మరణ జరగాల్సిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి.పసిపిల్లలకు పా లు,ఆహారం ఇవ్వాలని భక్తులు దేవుని సన్నిధిలోనే ఆందోళన చేస్తున్నారు.ఇలాంటి పరి స్థితి తిరుమలలో ఎప్పుడూ లేదు.టీటీడీ చైర్మన్ అసమర్ధత పట్ల ప్రజలే ముందుకు వచ్చి ధై ర్యంగా నిరసన తెలుపుతున్నారు.

Comments
Post a Comment