దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ...నాదెండ్ల మనోహర్,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి...

దుకాణాల ద్వారానే పీడీఎస్ బియ్యం పంపిణీ
నాదెండ్ల మనోహర్,ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనో హర్ స్పష్టం చేశారు.జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫ రా చేస్తామని చెప్పారు.65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.చౌక దుకాణాలు ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వర కు అందుబాటులో ఉంటాయని చెప్పారు.గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని,9000 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ.18వేల కోట్లు దుర్విని యోగం చేశారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు.కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణ యాలను మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియాకు వెల్లడించారు.‘గతంలో పీడీఎస్ వ్యవస్థ ను కుట్ర పూరితంగా నాశనం చేశారు.9000 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ. 18 వేల కోట్లు దుర్వినియోగం చేశారు.గత ప్రభుత్వ తీరుతో వినియోగదారులకు సమస్య లు వచ్చాయి.బియ్యం ఏ విధంగా రవాణా జరుగుతుందో తనిఖీ చేశాం.రేషన్ కోసం వ్యా న్‌లు తెచ్చిన తర్వాత బియ్యం మాఫియా పెరిగింది.వ్యాన్ డ్రైవర్లు కూడా సిండికేట్‌లో భాగ స్వాములు అయ్యారు.ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవు.జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దుకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తాం.65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇం టి వద్దకే బియ్యం పంపిణీ చేస్తాం.చౌక దుకాణాలు ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.దీపం-2 పథకంలో గ్యాస్ సబ్సిడీ నేరుగా వినియోగదా రుల ఖాతాలోకి బదిలీ అవుతుంది’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...