కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు...రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై...
కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులురూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో రూ.10వేలు లంచం తీసుకుంటూ రెం డవ ఎస్సై రాంచందర్ ఏసీబీకి చిక్కాడు.వివరాలు ఇలా ఉన్నాయి.జీ,గుండూరు గ్రామాని కి చెందిన వెంకటయ్యకు సంబంధించిన భూ వివాదం కేసు రాజీ కోసం రూ.20 వేలు డి మాండ్ చేసిన ఎస్సై రూ.10వేలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధి కారులు పట్టుకున్నారు.ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని ఏ సీబీ అధికారులు సూచించారు.

Comments
Post a Comment