కల్లూరు మండలంలో 1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గుర్తించాం... కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్...
1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గుర్తించాంకె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా నిర్మాణ ప్రక్రియలో పారదర్శక తను పాటించేందుకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టరు,ఓటర్ల నమోదు అధికారి,138-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం వారి ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ ల హేతుబద్ధీకరణ చేయుట కొరకు కల్లూరు మండలం తహసిల్దార్,మండలంలోని అన్ని పోలింగ్ బూత్ ల ను శుక్రవారం సందర్శించి,వాటిలో 1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గు ర్తించిన్నట్లు కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు పేర్కొన్నారు.ఈ సందర్బంగా తహసీ ల్దార్ కె.ఆంజ నేయులు మాట్లాడుతూ గుర్తించిన వాటిలో 47పోలింగ్ బూత్ ల ఓటర్లను పక్క పోలింగ్ బూత్ లోకి సర్దుబాటు చేయుటకు,13పోలింగ్ బూత్ లను కొత్తగా ఏర్పా టు చేయుట కొరకు గుర్తించామని తెలిపారు.
Comments
Post a Comment