15మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం...
15మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15మంది ఎమ్మెల్యేలు విదేశా ల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.తరచూ విదేశీ పర్యటన లు పెట్టుకునేవారు ఇక ఫారిన్లోనే ఉండటం మంచిదని సీఎం హితవు పలికారు.ఆహ్వాని తుల్లో 56మంది గైర్హాజరయ్యారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.ఉదయం ఎం త మంది వచ్చారు,సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారో...అందరి లెక్కలు తన వ ద్ద ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Comments
Post a Comment