సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు...ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 17అర్జీలు...ఎస్.రవీం ద్ర బాబు,నగరపాలక కమిషనర్...
సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దుప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 17అర్జీలు ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని,ఒకవేళ జాప్యం జరుగుతుంటే దానికి కారణాలేంటో సంబంధిత అర్జీదారుడికి స్పష్టంగా వివరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం నగరపాలక కా ర్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17అర్జీలు వచ్చాయి.వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపా రు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి,మే నేజర్ చిన్నరాముడు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,సిటి ప్లానర్ ప్రదీప్ కుమా ర్,ఆర్ఓ జునైద్,ఎంఈ లీల ప్రసాద్,పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు,టిడ్కో అధి కారి పెంచలయ్య,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment