ప్రేమ,పెళ్లి పేరుతో రూ.35లక్షల మోసం...
ప్రేమ,పెళ్లి పేరుతో రూ.35లక్షల మోసం
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
ఇన్ స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చెన్నైకి చెందిన ఓ మహిళ రూ.35 లక్షలు మోసం చేసిందని కర్నూలు కొత్తపేటకు చెందిన మునీర్ అహ మ్మద్ ఖురేషి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.మునీర్ లండన్లో హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.తన నుంచి బంగారం,గోల్డ్ కాయిన్స్ పేరిట డబ్బులు తీసుకుని జూన్,5న ఫోన్ నంబర్ బ్లాక్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Comments
Post a Comment