కలుషిత నీటిని అరికట్టాలి..ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి...సిపిఎం...

కలుషిత నీటిని అరికట్టాలి
ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి
సిపిఎం

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు కార్పోరేషన్ పరిధి,43వ వార్డు,ఇందిరాగాంధీ నగర్ లో త్రాగునీటి కులాయిల లో కలుషితమైన శుద్ధిచేయని వండ్రుతో కూడిన నీరు రావడంతో ప్రజలు ఆందోళనకు గు రవుతున్నారని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ టి.రాముడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అనేకసార్లు కొళాయిలలో శుద్ధి చేసిన త్రాగునీటికి బదులు కలుషితమైన ఒండ్రు నీరు తరచూ వస్తున్నా కార్పొరేషన్ అధి కారులు,ప్రజా ప్రతినిధులకుగాని ఏమాత్రం పట్టడం లేదన్నారు.
ప్రజలు ఈ నీరు త్రాగి విరోచనాలు,వాంతులు,జ్వరం,జలుబు,తదితర అనారోగ్యాలకు గు రవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నగర పాలక సంస్థ కమిషనర్ ఈ విషయాన్ని సీరి యస్ గా తీసుకొని ప్రజలను అనారోగ్యాల నుండి కాపాడాలని శుద్ధి చేసిన ఫిల్టర్ చేసిన త్రాగునీటిని కులాయిల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.అలాగే ఫిల్టర్ బె డ్ లో పనిచేస్తున్న కార్మికులు గత మూడు నెలలుగా సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేద ని,వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించి ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో అశ్రద్ధ చేయకుండా కలెక్టర్,ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...