ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్...

ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్
ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.ర వీంద్ర బాబు అధ్వర్యంలో రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు.తొలి రోజు అ డ్మినిస్ట్రేటివ్,వెల్ఫేర్,ఎడ్యుకేషన్,శానిటేషన్ కార్యదర్శులకు,రెండో రోజు ప్లానింగ్,అమిని టీస్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ చేపట్టారు.జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 308 సచి వాలయాలు ఉండగా,శనివారం 864మందికి,ఆదివారం ప్లానింగ్ 155,అమినిటీస్ 170మందికి కౌన్సిల్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టామని,ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు,సొంత వార్డు మినహా ఇతర వార్డులను ఎంపిక చేసుకు నేందుకు అవకాశం కల్పించామన్నారు.అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుం దని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ క మిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,గూడూరు కమిషనర్ రమేష్ బాబు,సిటి ప్లానర్ ప్రదీప్ కు మార్,ఇంచార్జీ ఎస్‌ ఈ శేషసాయి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....