పథాలజీ విభాగం పలిశీలన...డా.కె.చిట్టి నరసమ్మ,మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్...
పథాలజీ విభాగం పలిశీలనడా.కె.చిట్టి నరసమ్మ,మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి యందు త్వరలో ఏడవ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అ డిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చి ట్టి నర్సమ్మ సోమవారం కళాశాల పథాలజీ విభాగాన్ని పరిశీలించడం జరిగింది.ఈ సం దర్బంగా వారు మాట్లాడుతూ సదస్సుకు వివిధ ప్రాంతాలలో నుండి ప్రముఖ వైద్యులు హాజ రవుతారని చెప్పారు.కావున పథాలజి విభాగం యందు వాల్ పెయింటింగ్,అదేవిధంగా కావలసిన ఏర్పాట్ల గురించి పథాలజీ విభాగాధిపతి డా. బాలేశ్వరి ప్రిన్సిపాల్ కు వివరిం చారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హేమలత,అసోసియేట్ ప్రొఫెసర్ డా.రేవతి,డా.సునీ త అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.షహనాజ్,డాక్టర్ విష్ణు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment