ఎస్ఎఫ్ఐ స్ఫూర్తి,సొంత కృషితో నీట్ లో ప్రతిభ కనబరిచిన ఎస్ ఎఫ్ ఐ నాయకుడు...ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం...నరసింహ
ఎస్ఎఫ్ఐ స్ఫూర్తి,సొంత కృషితో నీట్ లో
ప్రతిభ కనబరిచిన ఎస్ ఎఫ్ ఐ నాయకుడు
ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం...నరసింహ
కర్నూలు నగరంలో నివాసం ఉంటూ చాకలి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న చాకలి శేషాద్రి,చాకలి మద్దమ్మల కుమారుడు నరసింహ నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు.ఈ నేపథ్యంలో తన సంతోషం వ్య క్తం చేశారు.ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూ లు నగర కమిటీ ఆధ్వర్యంలో కే.కే భవన్ లో నరసింహాకు అభినం దించడం జరిగింది.
నీట్ పరీక్షకు ప్రిపరేషన్ :
నీట్ పరీక్ష కు చదవడం కోసం ఎటువంటి కాలేజీలో చేరకుండా ఆన్లైన్లో క్లాసులు వింటూ సొంత ప్రయత్నం ద్వారానే నీట్ పరీక్షలో 602మార్కులతో 4392 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది.
చదువు పోరాడు నినాదంతో ఎస్ఎఫ్ఐ లో :
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చదువు - పోరాడు అనే నినా దంతో విద్యార్థి ఉద్యమంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పో రాడుతూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిని చేస్తూ చదు వును పోరాటాన్ని సమానంగా ముందుకు తీసుకుపోతూ నీట్ పరీ క్షల్లో మంచి ప్రతిభ కనబరిచాడు.సంక్షేమ వసతిగృహాల్లో ఉన్న వి ద్యార్థుల కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగించాడు.ఎస్.ఎ ఫ్.ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షుడిగా,జిల్లా కమిటీ సభ్యునిగా ఉ న్నాడు.ఎస్ఎఫ్ఐ లో ఉండడం ద్వారా సమాజం పరిస్థితులను తె లుసుకోవడానికి అవకాశం ఉంటుంది.నిరంతరం ఎస్ఎఫ్ఐ నిర్వ హించే విజ్ఞాన తరగతులకు,ఆదివారం అధ్యయన తరగతులకు హా జరు కావడం ద్వారానే నీట్ లో మంచి ప్రతిభ సాధించిన్నట్లు తెలి పారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు అబ్దు ల్లా,నగర అధ్యక్ష కార్యదర్శులు అబుబాకర్,సాయి ఉదయ్,నగర నాయకులు ఆర్యన్, ఆదిత్య,మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు బడే సా హెబ్,అజయ్,ఎల్లాగౌడ్,నాగేష్,మునిస్వామి,రంగస్వామి,వెంకటేష్ రాఘవేంద్ర,నాయుడు,ప్రజాసంఘాల నాయకులు గురుశేఖర్,శేషా ద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment