వివాహేతర సంబంధం...మహిళను చంపిన ఆర్ఎంపీ...
వివాహేతర సంబంధం...మహిళను చంపిన ఆర్ఎంపీ
VS9TV న్యూస్,నల్గొండ క్రైం :
తెలంగాణ,నల్లగొండ జిల్లా,గుర్రంపోడ్ లో మహేష్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు.స్థానికం గా జ్యోతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ క్రమంలో కొద్ది రోజు లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.దీంతో జ్యోతిని చంపాలని భావించి...ఆ మెను కారులో బయటకు తీసుకెళ్లి బలవంతంగా గడ్డి మందు తాగించి విషపు ఇంజక్షన్ ఇచ్చాడు.తర్వాత మట్టిలో పూడ్చాలని భావించాడు.ఈ లోగా పోలీసులు వచ్చి మహిళను ఆ స్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.కేసు నమోదు చేసిన పోలీసులు మ హేష్ ను విచారణ చేస్తున్నారు.
Comments
Post a Comment