అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహ త్య...శేషయ్య,మూడవ పట్టణ సిఐ...
అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్యశేషయ్య,మూడవ పట్టణ సిఐ
కర్నూలు నగరం,మూడవ పట్టణ పరిధిలో శుక్రవారం అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జరిగినట్లు సిఐ శేషయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు సిఐ వివరాలు వెల్లడించారు.కర్నూలు నగరం,లక్ష్మి నగర్ కు చెందిన కర్రే మహే శ్వరయ్య (59)అనే వృద్ధుడు గతంలో కర్నూలు నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఓపన్ హార్ట్ సర్జరీ జరిగిందని అన్నారు.అప్పటి నుండి ఫిర్యాది భర్తకు ఆరోగ్యం క్షీనిస్తూ వచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుండి ఫిర్యాది భర్తకు అస్తమా వ్యాధితో,గ్యాస్టిక్ సమస్య,తీవ్ర క డుపు నొప్పితో బాధ పడుతూ ఉండేవాడు.అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం వాళ్ళ ఇబ్బంది పడుతూ తట్టుకోలేక గత గురువారం రాత్రి సమయంలో మిద్దెపైకి వెళ్లి రిట్రో అనే పేరు కల పురుగుల మందు తాగాడు.దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ల గా,చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు.భార్య కర్రె సర స్వతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన్నట్లు సిఐ తెలిపారు.
Comments
Post a Comment