విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ మహానగరంలో టూ టౌన్ నందు శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రధా న కార్యదర్శి కడారి హేమ సుందర్,లక్ష్మి ఆధ్వర్యంలో మంగ ళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘ నంగా నిర్వహించారు.కార్యక్రమానికి బోండా ఉమా మ హేశ్వరరావు విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు,టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు, నెలి బండ్ల బాలస్వామి మాజీ టిడిపి ఫ్లోర్ లీ డర్,మాజీ కార్పొరేటర్,గోర్తి శ్రీనివాస చక్రవర్తి, విజయవాడ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అ ధ్యక్షులు,బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మచార్యులు వి జయవాడ పట్టణ గౌర వాధ్యక్షులు,ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సం ఘం మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొ త్తపల్లి సత్యనారాయణ,కడా రు హేమ సుందర్ విజయవాడ పట్టణ ప్రధాన కా ర్యదర్శి,పొన్నాడ దుర్గాప్రసాద్,పట్నాల హ రిబాబు రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్య క్షులు,చల్లపల్లి మోహన్ రావు,ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరే షన్ చైర్ పర...
Comments
Post a Comment