గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం...రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు...

గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం
రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు

VS9TV న్యూస్,కర్నూలు మండలం : 

కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని మరిచిపోయిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రా ఘవేంద్ర విమర్శించారు.ఆదివారం కర్నూలు మండలం డివైఎఫ్ఐ జనరల్ బాడీ సమావే శం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగింది. స మావేశానికి హాజరైన రాఘవేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకొని సంబ రాలు చేసుకుంది తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు.కర్నూలు మండలం లో అనేక గ్రామాలు ఇబ్బందులతో సతమతమవుతున్నాయని అన్నారు.కర్నూలు జిల్లా కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉల్చాల గ్రామంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు.ఆర్.కె.దుద్యాల గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేదన్నారు.అనేక గ్రామాలలో డ్రైనేజీ సౌకర్యం లేక లక్షల రూపాయలు పెట్టి వేసిన సీసీ రోడ్లపై మురుగునీరు పారుతుందని ఆవేదన చెందారు.అనేక గ్రామాలలో రోడ్ల నిర్మాణం లేక మురికి కుంట ల్లాగా రోడ్ల పరిస్థితి ఉందన్నారు.నేటికీ నందనపల్లె,భూపాల్ నగర్,నూతన పల్లె ప్రజలు చెరువు గట్టున మనిషి చస్తే పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.కనీసం వీధి లైట్లు కాలి పోతే వేసే పరిస్థితి కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే యువతకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని తెలియజేశారు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంవత్సర కాలం సందర్భంగా అనేక సమస్యలు పరిష్కారం చేశాం. ఇచ్చిన హామీలు అమలు చేశామని సంబరాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయా లని,చేయకపోతే పెద్దఎత్తున డివైఎఫ్ఐ యువజన సంఘం ఆందోళనకు దిగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి ప్రకాష్,మండల నాయ కులు హరి,కిషన్ రెడ్డి,రాజు,దివాకర్,గోవర్ధన్,ప్రశాంత్,రోహిత్,రఘువరన్,వివిధ గ్రామా ల యువకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....