ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంచుకోవాలి... ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...
ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంచుకోవాలిమున్సిపల్ భవనాలపై వర్షపునీరునిలవకుండా స్పెషల్ డ్రైవ్ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్
నగర ప్రజలు తమ ఇళ్ళు,భవనాల పైకప్పులను శుభ్రంగా ఉంచుకో వాలని,పైకప్పుల్లో వర్షపునీరు ని లవకుండా సజావుగా కిందికి సా గేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బా బు సూచించారు.గురువారం ఆ యన సచివాలయ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు.పై కప్పుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఆ నీరు లోపలికి వెళ్ళి ఐరన్ పాడై పెచ్చులు ఊడు తాయని,స్లాబ్ పటిష్టత దెబ్బ తింటుదన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని మున్సిపల్, సచివాలయ,పాఠశాల,కమ్యూనిటీ భవనాలపై శుభ్రం చేసేందుకు వారం రోజులపాటు ప్ర త్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.సంబంధిత సిబ్బంది పైకప్పులను శుభ్రం చేసి, నీ రు సజావుగా,ఆటంకం లేకుండా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశిం చారు.ప్రజలు సైతం తమ ఇంటి,భవనాల పైకప్పులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు.అదేవిధంగా ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పాత టైర్లు,కుండలు,ప్లాస్టిక్ బాటిల్ త దితర వాటిల్లో మురుగునీరు లేకుండా చూసుకోవాలని, తద్వారా దోమలు ప్రబలే అవ కాశం ఉందన్నారు.ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వర్షపునీరు వేగంగా బయటకు వె ళ్ళాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే నగర పరిధిలో ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు దాదాపు పూర్తి అయ్యాయని,మిగిలిన కొన్ని ప్రాంతాల్లో వారంలోగా పూర్తి చేస్తామని క మిషనర్ తెలిపారు.
Comments
Post a Comment