జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసంకలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు...

జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసం
కలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు జిజిహెచ్‌ (ప్రభుత్వాసుపత్రి)లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న బీ. శారద...ఎన్జీఓ పేరుతో లక్షల్లో మోసాలకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎ దుట వెలుగుచూసింది.ఈ మేరకు శనివారం బాధితుడు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశా డు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్పందన పేరుతో ఎన్జీఓని ప్రారంభిం చిన శారద...మహేంద్ర అనే వ్యక్తి ద్వారా 'సహజా శానిటరీ ప్యాడ్స్' తయారీ కేంద్రాన్ని ఎమ్మిగనూరులో స్థాపించారు.ప్రభుత్వ 'స్వేచ్ఛ' కార్యక్రమంలో భాగంగా సర్వశిక్షా అభి యాన్ ద్వారా కర్నూలు,అనంతపురం జిల్లాల్లోని పాఠశాలల బాలికలకు శానిటరీ నాప్ కిన్లు సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్నారు.ఈ వ్యాపారంలో భాగస్వామ్యం పే రుతో... కర్నూలుకు చెందిన చంద్రశేఖర్ దగ్గర రెండు లక్షలు బ్యాంకు నుండి మూడు లక్షలు నగదు రూపంలో తీసుకున్నారన్నారు."బిల్లులు వచ్చిన తర్వాత వాటా ఇస్తాను, అ సలు మొత్తం తిరిగి చెల్లిస్తాను"అని చెప్పి...ఇప్పటి వరకు ఆ మొత్తం ఇవ్వకుండా కాల యాపన చేస్తున్నారని బాధితుడు చంద్రశేఖర్ ఆవేదన చెందారు.తమ ఖర్చుల కోసం అ ప్పులు చేసి ఇప్పటికే ఐదు లక్షల వరకు వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన వాపో యారు.అంతేకాదు...మరో ఇద్దరు వ్యక్తుల నుండి కూడా రెండు లక్షలు తెప్పించి పెట్టుబడి పెట్టించారని,వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకున్నారని ఆరోపిం చారు.ఫార్మసిస్టుగా పనిచేస్తూ, ఇతరుల పేర్లతో సంస్థలు నెలకొల్పి...ప్రభుత్వ టెండర్లు పొందుతూ,మధ్యవర్తుల ద్వారా వ్యాపారాలు చేస్తూ,చివరకు మోసాలకు పాల్పడుతు న్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.తగు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాల ని...బీ.శారదపై శాఖాపరమైన చర్యలు తీసుకొని,క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితుడు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....