బీఎస్ఎఫ్ జవాన్ భూమి విషయంలో అధికారుల నిర్లక్ష్యం తగదు...

బీఎస్ఎఫ్ జవాన్ భూమి విషయంలో
అధికారుల నిర్లక్ష్యం తగదు



VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

దేశ భద్రత కోసం ప్రాణాలను పనంగా పెట్టి సేవలు అందిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్‌ షేక్ ఖలీ ల్ భూమి విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.వివ రాలు ఇలా ఉన్నాయి.కర్నూలు జిల్లా, నందవరం మండలం,నాగలదిన్నె గ్రామానికి చెంది న షేక్ ఖలీల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేస్తున్నారు.నందవరం మండలం గురజా ల గ్రామ సరిహద్దుల్లో ఆయనకు సొంతంగా 2.00 ఎకరాల భూమి ఉంది.అయితే వైఎ స్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో చేపట్టిన జగనన్న రీ-సర్వే సమయంలో అధికారులు కేవ లం 1.32 ఎకరాలు మాత్రమే చూపించారు.
సచివాలయ ధ్రువపత్రం 
వాస్తవాలను పూర్తిగా నమోదు చేయాలని,మళ్లీ సర్వే చేసి న్యాయం చేయాలని ఖలీల్‌ ఇ ప్పటికే పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులను,జిల్లా కలెక్టర్‌ను కలసి విన్నవించారు. కానీ ఇప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‘‘దేశానికి సేవ చేస్తున్న నాకు ఇంత నిర్లక్ష్యం అయితే... సామాన్య రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనడా నికి ఇది నిదర్శనం’’ అని ఖలీల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.పాలకులు,అధికారులు స్పందిం చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.రెవిన్యూ అధికారులకు తమ గోడును వి న్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు.కర్నూల్ కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అ ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.తమ పొలం పక్కన ఒక రెవెన్యూ అధికా రికి సంబంధించిన వారిది పొలం ఉండడంతో వారి అండదండలతోనే తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు.దేశ సరిహద్దు నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను మీడియాకు వెల్లడించారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్,జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు,మంత్రి టీ.జీ.భరత్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని జవాన్ కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...