ఈనెల 31న ముత్తైదువులకు పసుపు పారాణి...
ఈనెల 31న ముత్తైదువులకు పసుపు పారాణి
పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న గురువారం దక్షిణ శిరిడి సాయి బాబా మందిరం,కర్నూలు నందు ఉదయం నుండి సాయంత్రం వరకు ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకు లు మహాబలేస్ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు.మాతృమూర్తులను లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు,కుం కుమ,ఫల,తాంబూలం,గాజులు మొదలైన మంగళ ద్రవ్యాలను ఉచితంగా అందించను న్నట్లు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment