8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి...బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు, మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు...

8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి
బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు,
మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు.

VS9TV న్యూస్,నందిగామ :
రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహం కలకలం రేపింది.13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వి వాహం చేసుకున్నాడు.అయితే బాలిక తాను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...రంగారెడ్డి జిల్లా,నందిగామకు ఓ మహిళ భర్త కొన్నేళ్ల కింద ట చనిపోయాడు.ఆమెకు అప్పటికే ఒక కొడుకు,కూతురు ఉన్నారు. ఆమె కూతురు (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది.ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది.కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది.అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెం దిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్‌ గురించి చెప్పాడు.అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు.ఈ క్ర మంలోనే మే,28న ఓ గుడిలో బాలికకు 40ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు.అయితే బాలిక మైనర్ కావడం,ఆమె ఇష్టం లేకుండా పెళ్లి జరగడంతో ఈ విషయాన్ని స్కూల్ టీ చర్‌కు తెలియజేసింది.దీంతో వారు మండల అధికారులకు,పోలీసులకు సమాచారం ఇ చ్చారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాలిక తల్లి,పెళ్లికొడుకు శ్రీ నివాస్,మధ్యవర్తి,వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కిం ద (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్,2006) పోలీసులు కేసు నమోదు చేశారు.అ నంతరం బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రే పింది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....