ఘనంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్( AIRTWF)జాతీయ మహాసభలు ప్రారంభం...హాజరైన రాయలసీమ జిల్లాల ప్రతినిధులు...
ఘనంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్( AIRTWF) జాతీయ మహాసభలు ప్రారంభంహాజరైన రాయలసీమ జిల్లాల ప్రతినిధులు
ఆటో,లారీ,ఇతర రవాణా రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఆ కార్మికులకు అండగా ఉన్న ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTW F)కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మంగళవారం ఘనంగా ప్రారంభం ప్రారంభ మయ్యాయి.ఈ మహాసభలు ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయి.
మహాసభలలో రాయలసీమ జిల్లాలు అయిన కర్నూలు,నంద్యాల,అనంతపురం,సత్య సా యి,కడప,జిల్లా నుడి ప్రతినిదులు కె.ప్రభాకర్,పి.మహిమూద్,ఎల్లయ్య,లక్ష్మన్న,శ్రీనివాసు లు,రఫి,శ్రీనివాసరెడ్డి,ప్రతినిదులుగా వెళ్ళారు.మహాసభలకు సీఐటీయు అల్ ఇండియా ప్ర ధాన కార్యక్రదర్శి తపన్ సేన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.విదేశి ప్రతినిధులు,భారత దే శవ్యాప్తంగా ప్రతి నిధులు హాజరయ్యారు.
Comments
Post a Comment