దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...
దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపనహాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి
కల్లూరు మండలం,దొడ్డిపాడు గ్రామంలో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కా ర్యక్రమం గురువారం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.అనంతరం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి గౌరు చరిత రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగశేచల రెడ్డి,డీఈ నాగిరెడ్డి,ఏఈ రవి మోహన్ రెడ్డి,రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,మాజీ ఎంపీపీ మదేష్,కురువ ధనుంజ య,దొడ్డిపాడు గ్రామ నాయకులు మహబూబ్ భాష,ఖాసిం,ఇమ్రాన్,పెద్దటెకూరు ఎంపీ టీసీ మునిస్వామి,లక్ష్మీపురం గ్రామ నాయకులు పుల్లారెడ్డి,రామీరెడ్డి,మారేన్న,కురువ ము రళి,సల్కాపురం దేవేందర్ రెడ్డి,చిన్నటేకూరు రామాంజనేయులు,యూనిట్ ఇంచార్జి రా జశేఖర్,ఆంజనేయులు,శేషగిరి,పెద్దటెకూరు వెంకటప్ప,పెద్దకొట్టాల రంగారెడ్డి,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment