దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...

దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన
హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,దొడ్డిపాడు గ్రామంలో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కా ర్యక్రమం గురువారం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.అనంతరం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి గౌరు చరిత రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగశేచల రెడ్డి,డీఈ నాగిరెడ్డి,ఏఈ రవి మోహన్ రెడ్డి,రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,మాజీ ఎంపీపీ మదేష్,కురువ ధనుంజ య,దొడ్డిపాడు గ్రామ నాయకులు మహబూబ్ భాష,ఖాసిం,ఇమ్రాన్,పెద్దటెకూరు ఎంపీ టీసీ మునిస్వామి,లక్ష్మీపురం గ్రామ నాయకులు పుల్లారెడ్డి,రామీరెడ్డి,మారేన్న,కురువ ము రళి,సల్కాపురం దేవేందర్ రెడ్డి,చిన్నటేకూరు రామాంజనేయులు,యూనిట్ ఇంచార్జి రా జశేఖర్,ఆంజనేయులు,శేషగిరి,పెద్దటెకూరు వెంకటప్ప,పెద్దకొట్టాల రంగారెడ్డి,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....