నెల్లూరులో మరో దారుణం...ఇంటికి పిలిచి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు...
నెల్లూరులో మరో దారుణం...ఇంటికి పిలిచి ప్రియుడిని
హత్య చేసిన ప్రియురాలు
వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు.ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి.తాజాగా నెల్లూ రులో మరో దారుణం చోటు చేసుకోంది.ఇంటికి ప్రియుడిని పిలిచి మరీ లేపేసింది ఓ ప్రి యురాలు...పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పె ళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే తరుణ్ కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ప్రవళిక సంచలన ఆరోపణలు :
ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది.కానీ అదే ఇంట్లో తరుణ్ తే జ్ హత్యకు గురయ్యాడు.దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసిం ది.తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.ఈ ఘట నకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment