బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు...విద్యార్థినులకు అస్వస్థత...తల్లిదండ్రుల ఆందోళన...

బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
విద్యార్థినులకు అస్వస్థత
తల్లిదండ్రుల ఆందోళన

VS9TV న్యూస్,తిరుపతి :
తిరుపతి జిల్లా,కోట మండలంలోని జడ్పీ హైస్కూల్ బాలికల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.యూనిఫామ్ లేకుండా స్కూల్‌కు వచ్చారనే చిన్న కారణంతో క్రీడా ఉ పాధ్యాయుడు సుబాన్ దుర్మార్గంగా ప్రవర్తించారు.సుమారు పదిమంది విద్యార్థినిలను లై న్లలో నిలబెట్టి గుంజిళ్లు తీయిస్తూ శారీరక శిక్ష విధించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది .ఈ ఘటనతో విద్యార్థినుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. శారీరకంగా తట్టుకోలేక పదిమందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సిబ్బంది సహాయం తో బాధిత విద్యార్థినులను కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాధితులందరూ స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థినులే కావడం గమనా ర్హం.ఈ అంశం కులపరమైన కోణంలోనూ చర్చనీయాంశమవుతోంది.ఈ సమాచారం తె లిసిన వెంటనే విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ఆం దోళనకు దిగారు. "మా పిల్లలపై ఎందుకు ఇలా అనుచితంగా ప్రవర్తించారు?", "ఇది చ దివించే గురువు ప్రవర్తనా?", అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దోషిపై వెంటనే క్రిమినల్ కే సు నమోదు చేసి,విధుల నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కోట పట్టణంలో ఈ ఘటనపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.గ్రామస్థులు,వి ద్యార్థుల తల్లిదండ్రులు,హాస్టల్ సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు.స్థానిక ప్రజాప్రతినిధు లు,విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే విచారణ ప్రారంభించాలని ప్రతిఒక్కరు డి మాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై మండల విద్యాధికారి (MEO),జిల్లా విద్యా శాఖ అధికారులు,పోలీసు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతు న్నారు.ఇక ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సి ఉంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...