అదాని సిమెంట్ కంపెనీతో 10లక్షల మంది ఆరోగ్యానికి హాని...అనుమతులు రద్దు చేయాలి...
అదాని సిమెంట్ కంపెనీతో 10లక్షల మంది
ఆరోగ్యానికి హాని అనుమతులు రద్దు చేయాలి
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు
VS9TV న్యూస్,విశాఖ :
పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదాని సిమెంట్ కంపెనీకి అ నుమతులు,పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.క్రిష్ణారావు,జిల్లా క మిటీ సభ్యులు యు.ఎస్.ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవా రం పోస్టర్ విడుదల,ప్రెస్మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడు తూ అదాని అంబూజా సిమెంట్స్ కంపెనీ సాగరతీరం,జనవాసాలకు మధ్య ఏర్పాటు వల న గంగవరం,పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం,సింధియా మొద లు శ్రీహరి వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు.

Comments
Post a Comment