కలిసి బతకడం కష్టమనుకున్నారు... కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు... ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు...

కలిసి బతకడం కష్టమనుకున్నారు 
కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు

VS9TV న్యూస్,గుంటూరు క్రైం :
ప్రేమ పెళ్లి పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంలో ఒక ప్రేమ జంట ట్రైన్‌ కిందపడి ఆత్మహ త్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.రైల్వే ట్రాక్‌పై యువతీ,యు వకుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసు కొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.మృతులు గుంటూరు ముప్పాళ్ళ మండలం,దమ్మాలపాడుకు చెందిన గోపి,తెనాలి మండలం,అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రి యాంకలుగా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోపీ,ప్రియాంక ఇద్దరూ నరసరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరి ద్దరికీ గత కొంత కాలంగా కాలేజ్‌లో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్తా ప్రేమ గా మారింది.దీంతో గత కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.ఇదే విషయాన్ని ఇరు వురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు.కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు.ఇక వీ ళ్లు ఎప్పటికీ తమ పెళ్లి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ఇద్దరూ ఈనెల 5వ తేదీన రహ స్యంగా పెళ్లి చేసుకున్నారు.తర్వాత నేరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు.దీంతో పోలీసులు రెండు కుంటుంబాలను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.కానీ,రెండు కు టుంబాలు వాళ్ల పెళ్లిని నిరాకరించాయి.దీంతో మనస్తాపానికి గురైన గోపి,ప్రియాంక వీ ళ్లు మనని కలిసి బతకనివ్వరని...చనిపోవడమే ఉత్తమమని సంచలన నిర్ణయం తీసు కు న్నారు.అయితే గోపి ప్రియాంకకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడి ఆ త్మహత్య చేసుకున్నాడు.గోపీ మరణవార్త విన్న ప్రియాంక కూడా మరుసటి రోజూ అదే ట్రాక్‌పై పడి ఆత్మహత్యకు పాల్పడింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృత దే హాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....