మొంథా తుపాను అలజడి...కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ...

మొంథా తుపాను అలజడి
కాకినాడ పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న మోంత తుఫాను
నాలుగు రాష్ట్రాల్లో 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
ప్రజలకు సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు 
సీఎం చంద్రబాబు పిలుపు
కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాను
తమిళనాడులోనూ అప్రమత్తత,చెన్నైలో డిప్యూటీ సీఎం సమీక్ష

VS9TV న్యూస్,కాకినాడ :
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి మరింత చేరు వైం ది.ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో అత్యంత తీవ్రమైన హెచ్చరిక అయిన 10వ నంబర్ ప్రమాద సిగ్నల్‌ను అధికారులు జారీ చేశారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చ ర్యల కోసం జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మొత్తం 25బృందాలను ఏపీ,తెలంగాణ,ఒడిశా,తమిళనాడు రాష్ట్రాలకు తరలించారు.ఎ న్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నరేందర్ సింగ్ బుందేలా నేడు మీడియాతో మాట్లాడుతూ తుపానును ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.కొన్ని రో జుల క్రితమే కేబినెట్ సెక్రటరీ స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించి,నష్టాన్ని తగ్గిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవ కాశం ఉన్న తీర ప్రాంతాల్లో మా బృందాలను ముందస్తుగానే మోహ రించాం.తీరం దాటి న తర్వాత తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం అని వివరించారు.బంగాళాఖా తంలో తుపాను తీవ్రత పెరుగుతుండటంతో విశాఖపట్నం లోని తుపాను హెచ్చరికల కేం ద్రం తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడలో 10వ నంబర్ సిగ్నల్ ఎగుర వేయగా,విశాఖపట్నం,గంగవరం,కళింగపట్నం,భీమునిపట్నం పోర్టులలో 9వ నంబర్ ప్ర మాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు.ఈ తుపాను ప్రభావం పొరుగు రాష్ట్రమైన తమిళ నాడుపైనా ఉండవచ్చన్న అంచనాలతో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.చెన్నైలో ని రిపన్ బిల్డింగ్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించి,సన్నద్ధతను పరిశీలించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....