శక్తులు కలిగిన కలశం...ఘరానా మోసం...బాధితుడికి రూ.15లక్షలు టోకరా...
శక్తులు కలిగిన కలశం...ఘరానా మోసంబాధితుడికి రూ.15లక్షలు టోకరా పెట్టబోయిన కేటుగాళ్ళుపోలీసుల రాకతో సీన్ రివర్స్కటకటాల్లోకి నిందితులు
పల్నాడు జిల్లా,దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తిలు కలిగిన కలశం ఉంది...ఆ శక్తితో కో ట్లకి కోట్లు డబ్బులు వస్తాయని నమ్మ బలికి బెల్లంకొండ మండలానికి చెందిన 9మంది కే టుగాళ్ళు గ్రూప్ గా ఏర్పడి....
సాడి వెంకటరెడ్డి అనే అతనికి రూ.15లక్షలకు విక్రయించారు.తరువాత శక్తిలు లేవని గ్ర హించి డబ్బులు అడిగే క్రమంలో అతని మీద దాడికి పాల్పడ్డారు ఈ ముఠా.బాధితుడు స దరు పోలీసు వారిని ఆశ్రయించగా...పోలీసులు విచారించి వారి మీద కేసు నమోదు చే సి కోర్టు రిమాండ్ కి తరలించారు.టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ఇలాంటి బూటకపు వదంతులు,మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని పోలీసులు హెచ్చరించారు.
Comments
Post a Comment