మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా...కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ...

మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా
కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ 

VS9TV న్యూస్,చిత్తూరు క్రైం :
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు,చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస ర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ నిర్వహించిన వా హన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా,గౌరవ న్యాయమూ ర్తి కుమారి ఉమాదేవి గారు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,70, 0 00 జరిమానా విధించారు.ఈ సందర్బంగా సిఐ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు భ ద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,వాటిని తప్పని సరిగా పాటిం చకపోతే భారీ జరిమానాలు తప్పవని,మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్ర మాదకరమని,ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూ డా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు మో టారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం...మొదటి సారి నేరం చేస్తే రూ.10,000 జరిమానా,లేదా ఆరు నెలల జైలు శిక్ష,రెండూ విధించవచ్చు. రెండవసారి నేరం చేస్తే రూ. 15,000 జరిమానా లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు,రహదారి నిబంధనలను పాటించి ప్రమాదాలు,జరిమానాలు,శిక్షలకు గురికాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపా లని చిత్తూ రు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....