మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా...కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ...
మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానాకె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు,చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస ర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ నిర్వహించిన వా హన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా,గౌరవ న్యాయమూ ర్తి కుమారి ఉమాదేవి గారు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,70, 0 00 జరిమానా విధించారు.ఈ సందర్బంగా సిఐ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు భ ద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,వాటిని తప్పని సరిగా పాటిం చకపోతే భారీ జరిమానాలు తప్పవని,మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్ర మాదకరమని,ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూ డా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు మో టారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం...మొదటి సారి నేరం చేస్తే రూ.10,000 జరిమానా,లేదా ఆరు నెలల జైలు శిక్ష,రెండూ విధించవచ్చు. రెండవసారి నేరం చేస్తే రూ. 15,000 జరిమానా లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు,రహదారి నిబంధనలను పాటించి ప్రమాదాలు,జరిమానాలు,శిక్షలకు గురికాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపా లని చిత్తూ రు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ కోరారు.
Comments
Post a Comment