19మంది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత...
19మంది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత
కర్నూలు జిల్లా,చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో అధికారులు భారీగా మృత దేహా లను గుర్తించిన విషయం అందరికి విధితమే...అయితే ఈ ప్రమాదం పట్ల కర్నూలు జిల్లా యంత్రాంగం స్పందించిన తీరును జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యం లోనే నేడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను ఆదివారం వారి వారి కుటుం బ సభ్యులకు అప్పగించారు.
1. బొంత ఆదిశేషగిరిరావు,2.యువన్ శంకర్ రాజా,3.గోల్ల శశాంత్,4.గొల్ల మాన్వి త,5.గొల్ల అనూష,6.గొల్ల రమేష్,7.గన్నమనేని ధాత్రి,8.కొవ్వూరి శ్రీనివాసరెడ్డి,9.అ మృత్ కుమార్,10.ఏ.బందోపాధ్యాయ,11.చిట్టోజు మేఘనాథ్,12.సంధ్యారాణి,13. చందన మంగ,14.మహేశ్వరం అనూష,15.త్రిమూర్తులు కుప్పం,16.కె.దీపక్ రాయగ డ్,17. జన్నవరపు ఫిలోమన్ బేబీ,18. జన్నారపు కిషోర్ కుమార్,19. ప్రశాంత్ ధర్మపు రి పాలక్కాడ తాలూకా తమిళనాడు (నేటి ఉదయం 9-00 గంటలకు లోకల్ గానే బరి యల్ అవుతుంది).
Comments
Post a Comment