స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా...39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు...

స్టేడియం రోడ్డులో ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు లక్కీ డ్రా
39 స్టాల్స్ వ్యాపారులకు కేటాయింపు
60 స్టాల్స్ ఏర్పాటుకు ప్రణాళిక
700 అడుగుల వెడల్పు రహదారిపై నిర్వహణ 

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలోని స్టేడియం రోడ్డులో ప్రజల సౌకర్యార్థం ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయను న్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.దీనికి సంబంధించి స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బుధవారం లక్కి డ్రా ని ర్వహించారు.60షాపుల నిర్వహణకు ప్రణాళికలో రూపొందించారు.అందులో 39షా పులను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగర అభివృద్ధిలో భాగంగా ప్రజల విహారానికి,చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు ఈట్ స్ట్రీట్ కీలకంగా నిలుస్తుందని చెప్పారు.700అడుగుల వెడల్పు రహదారిపై ఈట్ స్ట్రీ ట్‌ను ఏర్పాటు చేస్తూ,ఒక్కో స్టాల్‌ను 120 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నట్లు వి వరించారు.వ్యాపారులకు పారదర్శకంగా షాపులు కేటాయించేందుకు ఈ విధానాన్ని అ నుసరించినట్లు తెలిపారు.ఈట్ స్ట్రీట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే నగర సౌందర్యం మరింత పెరుగుతుందని,పౌరులు మరియు పర్యాటకులు ఆకర్షితులవుతారని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ,డిప్యూటీ కమిషనర్ స తీష్ కుమార్ రెడ్డి,మున్సిపల్ ఇంజనీర్ మనోహర్ రెడ్డి,మేనేజర్ చిన్నరాముడు,సూపరిం టెండెంట్ సుబ్బన్న,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష,సిఎం ఎం భాస్కర్ రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....