నకిలీ పురుగు మందుల తయారీ...రూ. 4.66లక్షల మందులు సీజ్... సిఐ టాటా బాబు...
నకిలీ పురుగు మందుల తయారీరూ. 4.66లక్షల మందులు సీజ్సీఐ టాటా బాబు
జోగులాంబ గద్వాల జిల్లా,అయిజ మండలం,పులికల్ గ్రామంలో అధికారులు ఒక అక్రమ పురుగు మందుల తయారీ కంపెనీపై దాడి చేశారు.సూపర్ సింబోలా మైక్రో న్యూట్రియం ట్ కంపెనీ ఎలాంటి అనుమతులు,లైసెన్సులు లేకుండా సుమారు 25 రకాల పురుగు మం దులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.అధికారులు కంపెనీ నుండి రూ.4,66,820 విలువైన మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఈ దాడులలో ఏఓ జనార్ధన్, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు..
Comments
Post a Comment