మొంథా ఎఫెక్ట్...సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు...

మొంథా ఎఫెక్ట్...
సముద్రంలో చిక్కుకున్న 600మందిని కాపాడిన అధికారులు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
‘మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన సుమారు 600మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా కాపాడారు.భారీ వర్షాల కారణంగా ముందుకు కదల లేకపోయిన 60ట్రాలర్లను ఒడిశా యం త్రాంగం గోపాల్‌పుర్‌ ఓడరేవుకు తరలించింది.వివరాల్లోకి వెళితే...మొంథా తుపా ను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నే పథ్యంలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అ ర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు.విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.మొత్తం 60ట్రాలర్లను గోపాల్‌పుర్‌ ఓడరేవులో లంగర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది.ఈ వివరాలను మత్స్యశాఖ ఉపసం చాలకులు సంగ్రామ్ కర్‌ విలేకరులకు వెల్లడించారు.మొత్తం 600మందినీ సురక్షితంగా ఒ డ్డుకు చేర్చామని,వారికి అవసరమైన ఆహారం,తాగునీరు,ఔషధాలు అందించామని ఆయ న తెలిపారు.తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులకు అన్ని విధాలా అండ గా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై గంజాం జిల్లా కలెక్టర్ కీర్తివాసన్ కూడా స్పం దించి,సహాయక చర్యలు,పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు.ప్రస్తుతం మత్స్యకారులం తా గోపాల్‌పుర్‌ ఓడరేవులో సురక్షితంగా ఉన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....