ఏపీ ప్రభుత్వం అలెర్ట్...ఆస్పత్రులకు 787మంది నిండు గర్భిణీ స్త్రీలు...

ఏపీ ప్రభుత్వం అలెర్ట్...ఆస్పత్రులకు 
787మంది నిండు గర్భిణీ స్త్రీలు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరి యా,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లకు తరలించారు.తుఫాను ప్రభావిత 17జిల్లాల్లో ఈ తర లింపు చర్యలు చేపట్టారు.గర్భిణీలలో ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న మహిళలకు సం బంధించి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.కృష్ణ జిల్లాలో 240మంది,ఏలూరు జి ల్లాలో 171,కోనసీమ జిల్లాలో 150మంది, తూర్పు గోదావరి జిల్లాలో 142మంది గర్భిణీ లను ఆస్పత్రులకు తరలించారు.551 శిబిరాలు–వైద్య బృందాలు సిద్ధం తుఫాను ప్రభా విత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన ట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఇప్పటివరకు 551శిబిరాలను ఏర్పాటు చేశామని... ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి,ఒక ఏఎన్ఎం,ఆశా కార్యక ర్త అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం,భద్రత దృష్ట్యా ప్రభుత్వం అ న్నిరకాల చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...