ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించాం...సీఎం చంద్రబాబు...
ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించాంసీఎం చంద్రబాబు
ప్రతి కుటుంబాన్ని,ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగాం.తుపాను వల్ల మారుతున్న పరి ణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు మార్చుకున్నాం.గతంలో పింఛన్ ఇచ్చేందుకు 2.65 లక్ష ల మంది వాలంటీర్లను పెట్టారు.ప్రస్తుతం 1.60లక్షల మందితోనే మూడు గంటల్లో పింఛ న్ల పంపిణీ చేస్తున్నాం.గతంలో విద్యుత్ సరఫరా ఆగితే...10 గంటల వరకు వచ్చేది కా దు-ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా...మూడు గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అంద రూ నిబద్ధతతో పనిచేశారు.చాలా సంతోషంగా ఉంది.కూలిన చెట్లను వర్షాలు పడుతు న్నా కూడా తొలగించారు.కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుం డా చేశారు.గతంలో చెట్లు కూలితే...తొలగించేందుకు వారం పట్టేది.
Comments
Post a Comment