భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి,తలపై రోకలిబండతో కొట్టి చంపిన కామారెడ్డి వాసి...
భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి,
తలపై రోకలిబండతో కొట్టి హత్య
కామారెడ్డి జిల్లా విఠల్వాడీ తండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్య సవిత(42)పై అనుమా నంతో ఆమె నాలుకను కత్తిరించి,తలపై రోకలి బండతో కొట్టి హత్య చేసిన ఘటన జరి గింది.వివరాలు ఇలా ఉన్నాయి...భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో కిషన్ తన భార్య ను కొట్టాడని,అడ్డుకోబోయిన పొరుగింటివారిపై సైతం దాడి చేశాడని స్థానికులు తెలిపా రు.హైదరాబాద్లోని లింగంపల్లిలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వీరు ఐదు రోజుల క్రితమే తండాకు వచ్చారు.
Comments
Post a Comment