డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు...
డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటోగా వి చారణ చేపట్టింది.వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పా లిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్ప గించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.ఇందు కోసం సైబర్ క్రైమ్ నిపుణులు,వసతులు కా వాలంటే చెప్పాలని CBIకి సూచించింది.తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వా యిదా వేసింది.
Comments
Post a Comment