టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి నగదు చెల్లించాలి...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...
టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి నగదు చెల్లించాలిపి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్
జగన్నాథ గట్టుపై ఉన్న ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలకు సంబంధించి 206మంది లబ్ధి దారులు తమ మిగిలిన డిడిని వారంలోపు చెల్లించి,ఇళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిం చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో అడ్మిన్తో సమావేశం ని ర్వహించారు.లబ్దిదారుల వద్దకు వెళ్ళి డిడి చెల్లించి,రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేలా అడ్మిన్లు చొరవ చూపాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృ ష్ణ,మేనేజర్ చిన్నరాముడు,ఆర్ఓ జునైద్,టిడ్కో అధికారి పెంచలయ్య, మధు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment