ఏకపక్షంగా క్రిమినల్ కేసుల్లో న్యాయవా దులకు సమన్లు జారీ చేయకుండా చూసుకోవాలి...సుప్రీం కోర్ట్ ఆదేశాలు...
ఏకపక్షంగా క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులకు సమన్లు జారీ చేయకుండా చూసుకోవాలిసుప్రీం కోర్ట్ ఆదేశాలు
నిందితులకు న్యాయవాదులు ఇచ్చిన చట్టపరమైన సలహాను పరిగణనలోకి తీసుకోకుండా దర్యాప్తు సంస్థలు ఏకపక్షంగా క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులకు సమన్లు జారీ చేయ కుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.దర్యాప్తు సంస్థలు నిందితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవా దులను ఏకపక్షంగా సమన్లు జారీ చేయ డంపై కోర్టు తీసుకున్న సుమోటో కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్,జ స్టిస్ కె.వినోద్ చంద్రన్,జస్టిస్ ఎన్.వి.అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీ సుకుంది.
Comments
Post a Comment