అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం... కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు...

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిం చడం జరిగిం దని,పోలీసు అమరవీరుల త్యాగాలను మరవలేనివని అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ అన్నారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి క ర్నూలు పట్టణంలో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కర్నూలు పోలీసులు కొవ్వొత్తుల ర్యా లీ కార్యక్రమం చేపట్టారు.పోలీసు అమరవీరులను స్మరిస్తూ పోలీసు కార్యాలయంలోని పోలీసు అమరవీరుల స్ధూపం వద్ద కొవ్వొత్తులను ఉంచి పోలీసు అమరవీరులకు నివాళు లర్పించారు.జిల్లా పోలీసు కార్యాలయం-కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి పెద్ద మా ర్కెట్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసు బ్యాండ్‌ మధ్య పోలీసు అధికా రులు సిబ్బంది,కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగిందారు.ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సే న్ పీరా మాట్లాడుతూ...అమరులైన పోలీసు త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుం టూ కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు.పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు పోలీసు లు చేపట్టారన్నారు.పోలీసు అమరవీరులకు జోహార్‌ లు అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించిన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్,ఎపిఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీలు ఎస్.ఎమ్.భాషా,రవికిరణ్,వెంకటశి వుడు,వెంకటరమణ,సిఐలు,ఆర్ ఐలు,ఎస్సైలు,ఎపిఎస్పీ ఎస్ డిఆర్ ఎఫ్,ఎఆర్,సివిల్ పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....