లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడిన రెవిన్యూ క్లస్టర్...
లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడిన రెవిన్యూ క్లస్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో పూసుగూడెం రెవె న్యూ క్లస్టర్ GPO బనావత్ శ్రీనివాస్ రావు లంచం తీసుకుంటూ దొరికాడు.2.30ఎకరా లు భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60వేలు లంచం డిమాండ్ చేశాడు.రూ.40వేలు తీసు కున్నాడు.మిగిలిన రూ.20వేలలో రూ.5వేలు తగ్గించి మిగతా రూ.15వేలు తీసుకుంటుం డగా ఏసీబీకి చిక్కాడు.అతడు అయ్యప్పదీక్షలో ఉండి లంచం తీసుకోవడంపై నెటిజన్లు, అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.
Comments
Post a Comment