మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి...
మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి
సమాజంలో ప్రస్తుతం స్వార్ధం,నిస్వార్థం అనే రెండు వర్గాలు జీవనం సాగిస్తున్నాయి.అం దులో మొదటి వర్గం ఇతరులకు కీడు తలపెట్టడం,వారి కష్టాన్ని దోపిడీ చేయడం.ఇక రెండవది తాను కష్టపడిన ఇతరులకు మాత్రం హాని తలపెట్టరు.అయితే వారు మరణించి న తరువాత కుడా తమ దేహం ఇతరులకు ఉపయోగ పడాలనే ఆలోచనతో అవయవా లను సైతం సామాజిక దృక్పధంతో దానం చేస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారు.అలాంటి వారి ఆశయ సాధన కోసం దండు సావిత్రి కృషి ఆదర్శప్రాయం...వివరాలు...కర్నూలు నగరం,బుధవార పేటకు చెందిన మహిళా దండు సావిత్రి (65) ఆదివారం నాడు అనా రోగ్య కారణాల వలన మృతి చెందడం జరిగింది.ఆమెకు ముగ్గురు కుమారులు,ఇద్దరు కు మార్తెలు సంతానం.
అయితే ఆమె మరణం తరువాత దండు సావిత్రి కుటుంబ సభ్యులు ఆమె సామజిక ఆలో చన ప్రకారంగా కర్నూలు ప్రభుత్వ ఐ బ్యాంక్ కు సమాచారం అందించారు.ఈ నేపథ్యం లో సుశీల నేత్రాలయ సిబ్బంది మృతదేహంను సందర్శించి,దండు సావిత్రి కళ్లు,రెటినా సే కరించారు.ఆమె త్యాగాన్ని కొనియాడుతూ స్థానిక ప్రజలతోపాటుగా యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్థాపక కమిటీ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment