మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి...

మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
సమాజంలో ప్రస్తుతం స్వార్ధం,నిస్వార్థం అనే రెండు వర్గాలు జీవనం సాగిస్తున్నాయి.అం దులో మొదటి వర్గం ఇతరులకు కీడు తలపెట్టడం,వారి కష్టాన్ని దోపిడీ చేయడం.ఇక రెండవది తాను కష్టపడిన ఇతరులకు మాత్రం హాని తలపెట్టరు.అయితే వారు మరణించి న తరువాత కుడా తమ దేహం ఇతరులకు ఉపయోగ పడాలనే ఆలోచనతో అవయవా లను సైతం సామాజిక దృక్పధంతో దానం చేస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారు.అలాంటి వారి ఆశయ సాధన కోసం  దండు సావిత్రి కృషి ఆదర్శప్రాయం...వివరాలు...కర్నూలు నగరం,బుధవార పేటకు చెందిన మహిళా దండు సావిత్రి (65) ఆదివారం నాడు అనా రోగ్య కారణాల వలన మృతి చెందడం జరిగింది.ఆమెకు ముగ్గురు కుమారులు,ఇద్దరు కు మార్తెలు సంతానం. 
అయితే ఆమె మరణం తరువాత దండు సావిత్రి కుటుంబ సభ్యులు ఆమె సామజిక ఆలో చన ప్రకారంగా కర్నూలు ప్రభుత్వ ఐ బ్యాంక్ కు సమాచారం అందించారు.ఈ నేపథ్యం లో సుశీల నేత్రాలయ సిబ్బంది మృతదేహంను సందర్శించి,దండు సావిత్రి కళ్లు,రెటినా సే కరించారు.ఆమె త్యాగాన్ని కొనియాడుతూ స్థానిక ప్రజలతోపాటుగా యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్థాపక కమిటీ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...