శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి...వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్...
శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలివంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చకోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జిల్లాల పునర్వి జనలో భాగంగా గత కొద్దిరోజులుగా శ్రీశైలం దే వస్థానంని నూతన జిల్లాగా ఏర్పడబోయే మార్కాపురంలో విలీనం చేస్తున్నారని వదం తులు వినిపిస్తున్నాయి.దీని వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నా రని బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాజు యాదవ్ కోరారు,ఒకవేళ నిజంగానే శ్రీశైలం దేవస్థానంని మార్కాపురం జిల్లాలో కలపాలి అనుకుంటే ఉమ్మడి క ర్నూలు జిల్లా ప్రజలలో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.శ్రీశైలం దేవస్థానం సమస్య అనేది చాలా సున్నితమైన అంశం.కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలో చన చెయ్యాలన్నారు.శ్రీశైలం దేవస్థానం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల ఆత్మగౌర వం అని ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలను గౌరవించి శ్రీశైలం దేవస్థానంని ఉమ్మడి క ర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షినిస్తున్నాయని, తెలంగాణలో గోరక్షకుడు సోను మీ ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చే తకాకపోతే వెంటనే రాజీనామా చేయాలనీ బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ డిమాండ్ చేశారు.
Comments
Post a Comment