శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి...వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్...

శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి
వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ
కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్ 

VS9TV న్యూస్,కర్నూలు మండలం :
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జిల్లాల పునర్వి జనలో భాగంగా గత కొద్దిరోజులుగా శ్రీశైలం దే వస్థానంని నూతన జిల్లాగా ఏర్పడబోయే మార్కాపురంలో విలీనం చేస్తున్నారని వదం తులు వినిపిస్తున్నాయి.దీని వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నా రని బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాజు యాదవ్ కోరారు,ఒకవేళ నిజంగానే శ్రీశైలం దేవస్థానంని మార్కాపురం జిల్లాలో కలపాలి అనుకుంటే ఉమ్మడి క ర్నూలు జిల్లా ప్రజలలో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.శ్రీశైలం దేవస్థానం సమస్య అనేది చాలా సున్నితమైన అంశం.కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలో చన చెయ్యాలన్నారు.శ్రీశైలం దేవస్థానం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల ఆత్మగౌర వం అని ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలను గౌరవించి శ్రీశైలం దేవస్థానంని ఉమ్మడి క ర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షినిస్తున్నాయని, తెలంగాణలో గోరక్షకుడు సోను మీ ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చే తకాకపోతే వెంటనే రాజీనామా చేయాలనీ బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...