పీఎంఏవై-2 గ్రామీణ్ కింద అర్హత కలిగి, ఇల్లు లేని వారు నవంబర్,30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...
పీఎంఏవై-2 గ్రామీణ్ కింద అర్హత కలిగి,ఇల్లు లేని వారు నవంబర్,30వ తేదీలోపుతమ పేరును నమోదు చేసుకోవాలిజిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
పీఎంఏవై-2 గ్రామీణ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగి,ఇల్లు లేని వారు నవంబర్, 30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సోమవా రం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఉన్నవారు.ఇంటిస్థ లం లేని వారు సంబంధిత సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా తమ పేరు న మోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.ఇల్లు మంజూరు అయిన వారికి ప్రభుత్వం రూ.1. 80లక్షలు మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. నవంబర్,30వ తేదీ తర్వాత పేరు న మోదు చేసుకోవడానికి అవకాశం లేనందున,గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారు త్వరిత గతిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఆయా మం డలాల ఎంపీడీఓలు,సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అర్హత కలిగి,ఇళ్లు లేని వారి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ ఆదేశించారు.
Comments
Post a Comment