జనజీవన స్రవంతిలో మావోయిస్టులు... 28మంది లొంగుబాటు...
జనజీవన స్రవంతిలో మావోయిస్టులు28మంది లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ నారాయణ్పుర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయా రు.వీరిలో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు,పీఎల్జీఏ,ఏరియా కమిటీ సభ్యులు,మిలటరీదళం కమాండర్,ఎల్ఓఎస్,జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు.
Comments
Post a Comment