జనజీవన స్రవంతిలో మావోయిస్టులు... 28మంది లొంగుబాటు...

జనజీవన స్రవంతిలో మావోయిస్టులు
28మంది లొంగుబాటు

VS9TV న్యూస్,ఛత్తీస్‌గఢ్‌ :
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌ నారాయణ్‌పుర్‌ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయా రు.వీరిలో మాడ్‌ డివిజన్‌ కమిటీ సభ్యులు,పీఎల్‌జీఏ,ఏరియా కమిటీ సభ్యులు,మిలటరీదళం కమాండర్‌,ఎల్‌ఓఎస్‌,జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు.
దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.89లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్‌ రాజ్‌ వెల్లడించారు.ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్‌ డివిజన్‌లో 287మంది మా వోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ రాబిన్సన్‌ గుడియా తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...