అయ్యప్పస్వామి మహాపడి పూజా,పల్లకి సేవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...
అయ్యప్పస్వామి మహాపడి పూజా,పల్లకి సేవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,41 వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో 37వ వార్డు ఇన్చార్జి సు తారు రాఘవేంద్ర(కత్తి స్వామి)స్వగృహంలో అయ్యప్పస్వామి మహా పడి పూజా,పల్లకి సే వా కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి ఎ.పి.విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ది కా ర్పోరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ,ఎ.పి.విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు బ్రహ్మశ్రీ రంగాచారి,బ్రహ్మశ్రీ కోడూరి శేష బ్రహ్మాచారి,బ్రహ్మశ్రీ వీరాచారి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పుర స్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్ కమ్మరి పార్వతమ్మ లబ్దిదారులకు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను అందజేశా రు.ఈకార్యక్రమంలో శ్రీహరి నారాయణ,గురుస్వామి,బ్రహ్మశ్రీ రంగాచారి,అయ్యప్పస్వా ములు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment