భూతగాదాలో హత్యాయత్నం...దాడి చేసిన దుండగులపై కఠినచర్యలు తీసుకువాలి... బాధితుడు రవి శంకర్ గౌడ్...
భూతగాదాలో హత్యాయత్నందాడి చేసిన దుండగులపై కఠినచర్యలు తీసుకువాలిబాధితుడు రవి శంకర్ గౌడ్
కర్నూలు నగరం,మిలిటరీ కాలనీకి చెందిన భూతగాదాలో రైతు రవిశంకర్ గౌడ్ పై హత్య యత్నంకు కొందరు వ్యక్తులు పాల్పడిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...మి లిటరీ కాలనీకి చెందిన రైతు రవిశంకర్ గౌడ్,గురునాథ్ లకు గతంలో నుండి కూడా రుద్ర వరం గ్రామానికి సంబంధించిన సర్వే నం.608/హెచ్ లో భూ సమస్యపై వివాదం జరు గుతుంది.ఈ నేపథ్యంలో నేడు వారి సమస్య పట్ల చర్చించడానికి తహసీల్దార్ రమేష్ బా బు కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం నందు హాజరుకావాలని ఇరువురికి సమా చారం ఇవ్వడం జరిగింది.అక్కడకు చేరుకున్న రవిశంకర్ గౌడ్ పై గురునాథ్,గోపాల్ వా రి అనుచరులు తగాదా పెట్టుకుని కాలితో తన్ని,రెండు రాడ్లతో దాడి చేసి,హత్యాయ త్నం పాల్పడినట్లు బాధితుడు రవిశంకర్ గౌడ్ తెలిపారు.అదేవిదంగా ఈ దాడి తహసీ ల్దార్ రమేష్ బాబు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపించారు.కావు న జిల్లా ఉన్న తాధికారులు చొరవ చూపించాలని తనపై దాడి చేసిన గురునాథ్,గోపాల్ వారి అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని,దాడికి కారకుడైన తహసీల్దార్ రమేష్ బా బుపై విచారణ జరిపించాలని అయన విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment