ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి...లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారిలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
అనంతపురం జిల్లా,హిందూపురంకు చెందిన రవికుమార్ ఖాళీ స్థలం పన్ను రద్దుకు లం చం అడిగినట్లు ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అ ధికారులు దాడులు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆర్ఐ రామాంజనేయులు ఏడు వేలు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.రామాంజనేయులును ఏసీబీ అధికారులు అదుపులో కి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Comments
Post a Comment